పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ టిఆర్ఎస్ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో పెద్దూరులోని తొమ్మిదో వార్డులో నిరసన చేపట్టారు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ కేటీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా రైతులతో కలిసి ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు



