Thursday, 3 September 2026
  • Home  
  • ఫీజు రియింబుర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి :బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్
- జనగాం

ఫీజు రియింబుర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి :బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

బిజెపి మరియు యువమోర్చ దీక్ష విజవంతం : –బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ———————————————————- జనగామ, ఆగష్టు 31:పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని దీక్ష నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు చౌడ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొని ఉందని చిన్నచిన్న ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుందామంటే యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని అటు దరఖాస్తులు చేసుకోలేక ఉన్నత చదువులు చదువుకోలేక విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని లేనియెడల ఈ దీక్షలు ప్రారంభం మాత్రమే అని రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలకు వెనుకాడబోమని విద్యార్థుల పక్షాన భాజపా పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు ఫీజు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎల్లబోయిన హరీష్ బిజెపి రాష్ట్ర నాయకులు విడుదల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి కొంతం శ్రీనివాస్ ఐలోని అంజిరెడ్డి ఉపాధ్యక్షులు పల్లె కుమార్ రంగు రాములు చింత సృజన్ బల్ల శ్రీనివాస్ పిట్టల సత్యం మహిళా మోర్చా అధ్యక్షురాలు జీవనజ్యోతి కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి దళితం మోర్చా అధ్యక్షులు బంధార యాదగిరి గిరిజన మోర్చా అధ్యక్షులు రవి వివిధ మండలాల అధ్యక్షులు

బిజెపి మరియు యువమోర్చ దీక్ష విజవంతం :
–బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్
———————————————————-
జనగామ, ఆగష్టు 31:పున్నమి జిల్లా ప్రతినిధి :
ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని దీక్ష నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు చౌడ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొని ఉందని చిన్నచిన్న ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుందామంటే యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని అటు దరఖాస్తులు చేసుకోలేక ఉన్నత చదువులు చదువుకోలేక విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని లేనియెడల ఈ దీక్షలు ప్రారంభం మాత్రమే అని రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలకు వెనుకాడబోమని విద్యార్థుల పక్షాన భాజపా పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు ఫీజు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎల్లబోయిన హరీష్ బిజెపి రాష్ట్ర నాయకులు విడుదల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి కొంతం శ్రీనివాస్ ఐలోని అంజిరెడ్డి ఉపాధ్యక్షులు పల్లె కుమార్ రంగు రాములు చింత సృజన్ బల్ల శ్రీనివాస్ పిట్టల సత్యం మహిళా మోర్చా అధ్యక్షురాలు జీవనజ్యోతి కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి దళితం మోర్చా అధ్యక్షులు బంధార యాదగిరి గిరిజన మోర్చా అధ్యక్షులు రవి వివిధ మండలాల అధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.