నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శుక్రవారం నగరోదయం కార్యక్రమంలో భాగంగా పొదలకూరు రోడ్డు కూడలి పరిధిలోని శానిటేషన్ మస్టర్ పాయింట్ను తనిఖీ చేశారు. కార్మికుల హాజరును పరిశీలించి, విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా రేడియం ఆప్రాన్స్ ధరించాలని ఆదేశించారు. నగర పరిశుభ్రతకు నిర్దేశించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. చెత్త సేకరణ వాహనాల సిబ్బంది తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా సేకరించి రీసైక్లింగ్కు పంపించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరిశుభ్రతలో రాజీ వద్దు: కమిషనర్ వై.ఓ. నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శుక్రవారం నగరోదయం కార్యక్రమంలో భాగంగా పొదలకూరు రోడ్డు కూడలి పరిధిలోని శానిటేషన్ మస్టర్ పాయింట్ను తనిఖీ చేశారు. కార్మికుల హాజరును పరిశీలించి, విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా రేడియం ఆప్రాన్స్ ధరించాలని ఆదేశించారు. నగర పరిశుభ్రతకు నిర్దేశించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. చెత్త సేకరణ వాహనాల సిబ్బంది తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా సేకరించి రీసైక్లింగ్కు పంపించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

