Wednesday, 12 August 2026
  • Home  
  • అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందాలి: జీసీసీ చైర్మన్ కిడారి
- అల్లూరి సీతారామరాజు

అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందాలి: జీసీసీ చైర్మన్ కిడారి

పెదబయలు మండలం సీకరి పంచాయతీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని కుటుంబాలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు, వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందేలా చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ఉద్దేశ్యమని కిడారి అన్నారు.

పెదబయలు మండలం సీకరి పంచాయతీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని కుటుంబాలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు, వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందేలా చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ఉద్దేశ్యమని కిడారి అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.