అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆగష్టు-12 జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని, స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకొని ఈ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డా కేశవరావు తెలిపారు. డా ఎస్ ఆర్ రంగనాథన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏట ఆగష్టు 12న గ్రంధాలయ దినోత్సవం జరుపుకుంటారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. బహుమతులను గ్రంధాలయ, స్వాతంత్ర్య దినోత్సవాల రోజున అందిస్తామని ఇంఛార్జ్ లైబ్రేరియన్ కే నిర్మల, ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మి చెప్పారు.

అరకు: డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, ఆటల పోటీలు
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆగష్టు-12 జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని, స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకొని ఈ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డా కేశవరావు తెలిపారు. డా ఎస్ ఆర్ రంగనాథన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏట ఆగష్టు 12న గ్రంధాలయ దినోత్సవం జరుపుకుంటారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. బహుమతులను గ్రంధాలయ, స్వాతంత్ర్య దినోత్సవాల రోజున అందిస్తామని ఇంఛార్జ్ లైబ్రేరియన్ కే నిర్మల, ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మి చెప్పారు.

