Wednesday, 12 August 2026
  • Home  
  • ప్రత్యమ్నాయ జీఓ కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి: ఆదివాసీ గిరిజన సంఘం
- అల్లూరి సీతారామరాజు

ప్రత్యమ్నాయ జీఓ కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి: ఆదివాసీ గిరిజన సంఘం

జీఓ -3 కి ప్రత్యమ్నాయం పై హై పవర్ కమిటీ వేసి కాలయాపన చేయవద్దని, వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు సురేంద్ర, బాల్ దేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం అరకులోయలో వారు మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ.. జీఓ నెం.3 ప్రత్యమ్నాయం పై హైపవర్ కమిటీ వేసి న్యాయనిపుణుల సూచనలతో ప్రత్యామ్నాయ జీఓ జారీ చేస్తారు అని అనడం ఆదివాసీలను మోసం చేయడమే అని అన్నారు. వెంటనే ప్రత్యమ్నాయ జీఓ జారీ చేసి, 2026 అక్టోబర్ లో నిర్వహించనున్న డీఎస్సీలో ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

జీఓ -3 కి ప్రత్యమ్నాయం పై హై పవర్ కమిటీ వేసి కాలయాపన చేయవద్దని, వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు సురేంద్ర, బాల్ దేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం అరకులోయలో వారు మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ.. జీఓ నెం.3 ప్రత్యమ్నాయం పై హైపవర్ కమిటీ వేసి న్యాయనిపుణుల సూచనలతో ప్రత్యామ్నాయ జీఓ జారీ చేస్తారు అని అనడం ఆదివాసీలను మోసం చేయడమే అని అన్నారు. వెంటనే ప్రత్యమ్నాయ జీఓ జారీ చేసి, 2026 అక్టోబర్ లో నిర్వహించనున్న డీఎస్సీలో ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.