Saturday, 29 August 2026
  • Home  
  • 30.276 కేజీల గంజాయి ధ్వంసం
- నంద్యాల

30.276 కేజీల గంజాయి ధ్వంసం

నంద్యాల :జిల్లాలోని 12 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30.276 కేజీల గంజాయిని గురువారం జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సమక్షంలో.. కాలుష్య నియంత్రణ, ఎక్సైజ్‌, పంచాయతీ శాఖల అధికారుల పర్యవేక్షణలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కర్మాగారంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్‌. ఖాదర్‌ బాషా, ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల :జిల్లాలోని 12 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30.276 కేజీల గంజాయిని గురువారం జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సమక్షంలో.. కాలుష్య నియంత్రణ, ఎక్సైజ్‌, పంచాయతీ శాఖల అధికారుల పర్యవేక్షణలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కర్మాగారంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్‌. ఖాదర్‌ బాషా, ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.