ఈరోజు భగత్ సింగ్ నగర్ గ్రామంలో మాల మహానాడు మండల అధ్యక్షులు *మోట రవి గారి* ఆధ్వర్యంలో యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది
ఈ కమిటీ అధ్యక్షులుగా *కొక్కెర గడ్డ సతీష్ గారు*
ఉపాధ్యక్షులుగా
*గుమ్మడి రణదేవ్ గారు*
సెక్రటరీగా
*మోటా ప్రభాకర్ గారు*
మరియు
జాయింట్ సెక్రటరీ *నల్లబల్లి వెంకటేశ్వర్లు గారు*
కోశాధికారిగా
*తాళ్ల పవన్ గారు* మరియు *కొండేటి ప్రవీణ్ గారిని* ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు మరికొంత మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది


