Saturday, 5 September 2026
  • Home  
  • 15 వేల గాజులతో కామేశ్వరీ అమ్మవారికి వైభవంగా పూజలు
- నంద్యాల

15 వేల గాజులతో కామేశ్వరీ అమ్మవారికి వైభవంగా పూజలు

మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి శ్రావణమాస నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం అమ్మవారిని ఏకంగా 15 వేల గాజులతో సుందరంగా అలంకరించారు.ఈ గాజుల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, మంగళహారతులు సమర్పించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి శ్రావణమాస నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం అమ్మవారిని ఏకంగా 15 వేల గాజులతో సుందరంగా అలంకరించారు.ఈ గాజుల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, మంగళహారతులు సమర్పించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.