నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. 2010కు ముందు ఉద్యోగంలో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య స్పెషల్ టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించి, బోధించే సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జుల్ఫికర్ ఆలీ, బాలత్రిపుర సుందరి, రియాజ్ పిచ్చిబాబు, కరీం మొహిద్దిన్, ఖాదర్ బాషా, మహేంద్ర రెడ్డి, రాజశేఖర్, విజయభారతి, సుంకు వెంకటేశ్వర్లు, జైపాల్ రెడ్డి, రత్నయ్య, యాసిన్, గుప్తా, రామసుబ్బారెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, రమణయ్య, పెంచలయ్య, రామ్మోహన్ రెడ్డి, కొండారెడ్డి, రత్నారెడ్డి, మహేష్, వెంగయ్య పాల్గొన్నారు.

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి: ఏపీటీఎఫ్ ధర్నా
నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. 2010కు ముందు ఉద్యోగంలో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య స్పెషల్ టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించి, బోధించే సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జుల్ఫికర్ ఆలీ, బాలత్రిపుర సుందరి, రియాజ్ పిచ్చిబాబు, కరీం మొహిద్దిన్, ఖాదర్ బాషా, మహేంద్ర రెడ్డి, రాజశేఖర్, విజయభారతి, సుంకు వెంకటేశ్వర్లు, జైపాల్ రెడ్డి, రత్నయ్య, యాసిన్, గుప్తా, రామసుబ్బారెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, రమణయ్య, పెంచలయ్య, రామ్మోహన్ రెడ్డి, కొండారెడ్డి, రత్నారెడ్డి, మహేష్, వెంగయ్య పాల్గొన్నారు.

