శ్రీలంకలోని నెగోంబో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు జైలు అధికారులు కూడా ఉన్నారు. వంద మందికిపైగా గాయపడగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సైన్యాన్ని రంగంలోకి దించారు. సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది.

- News
శ్రీలంక జైలులో ఘర్షణలు.. 26 మంది మృతి
శ్రీలంకలోని నెగోంబో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు జైలు అధికారులు కూడా ఉన్నారు. వంద మందికిపైగా గాయపడగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సైన్యాన్ని రంగంలోకి దించారు. సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది.

