పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పాకిస్థాన్ కుట్ర, ఉగ్రవాదులకు అందించిన మద్దతు, దాడి వెనుక ఉన్న కీలక ఆధారాలను ఛార్జిషీట్లో పొందుపరిచింది. దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఐఏ తెలిపింది.

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్పై ఎన్ఐఏ తాజా ఛార్జిషీట్
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పాకిస్థాన్ కుట్ర, ఉగ్రవాదులకు అందించిన మద్దతు, దాడి వెనుక ఉన్న కీలక ఆధారాలను ఛార్జిషీట్లో పొందుపరిచింది. దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఐఏ తెలిపింది.

