నిర్మల్ అర్బన్: నిర్మల్ జిల్లా నిర్మల్ అర్బన్ పరిధిలోని వైయస్సార్ కాలనీ పిఎస్ నంబర్ 194లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎస్ఆర్ఐ నోటీసుల పంపిణీ, నోటీసులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఎల్ఓ నుస్రత్ ఖానం ఆధ్వర్యంలో నోటీసుల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ మహమ్మద్ అజీజ్, బబ్లు రెహాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంబంధిత ఓటర్లు నోటీసులను స్వీకరించి, అవసరమైన వివరాలను అధికారులకు అందజేశారు.

వైయస్సార్ కాలనీలో ఎస్ఆర్ఐ నోటీసుల పంపిణీ
నిర్మల్ అర్బన్: నిర్మల్ జిల్లా నిర్మల్ అర్బన్ పరిధిలోని వైయస్సార్ కాలనీ పిఎస్ నంబర్ 194లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎస్ఆర్ఐ నోటీసుల పంపిణీ, నోటీసులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ నుస్రత్ ఖానం ఆధ్వర్యంలో నోటీసుల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ మహమ్మద్ అజీజ్, బబ్లు రెహాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంబంధిత ఓటర్లు నోటీసులను స్వీకరించి, అవసరమైన వివరాలను అధికారులకు అందజేశారు.

