Sunday, 17 May 2026
  • Home  
  • లైసెన్స్ డ్ సర్వేయర్ల నియామకం -తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక :ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
- హైదరాబాద్

లైసెన్స్ డ్ సర్వేయర్ల నియామకం -తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక :ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో 3456 లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. రైతాంగానికి న్యాయం చేస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వ ధరణి వ్యవస్థలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల కోసం నిజాయితీతో పనిచేయాలని, ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని సర్వేయర్లను ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

పున్నమి ప్రతినిధి

హైదరాబాద్

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో 3456 లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. రైతాంగానికి న్యాయం చేస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వ ధరణి వ్యవస్థలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల కోసం నిజాయితీతో పనిచేయాలని, ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని సర్వేయర్లను ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.