పున్నమి ప్రాతినిధి ఆగస్టు 17 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ నాయకులుఎ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నను నాయకులు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఉడుగుల సురేందర్ మాదాసు బాబు అక్క పెళ్లి సర్పంచ్ డైరెక్టర్ రానా వే నీ లక్ష్మణ్ తదితరులు కమ్యూనిటీ హాల్ నిధుల కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది



