కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో స్థానికులు రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడడంతో అధికారులు ఎంతకు స్పందించలేదంటూ విన్నూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై పడ్డ గుంత వద్ద బహిరంగంగా బోర్డును ఏర్పాటు చేసి ‘ అధికారులు స్పందించండి ప్లీజ్’ అంటూ లిఖితపూర్వకంగా సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు ను మరమత్తులు చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Uploaded Video:



