పున్నమి ప్రతినిధి ఆగస్టు 28 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆయన సోదరి లీల సగృహంలో రాఖీ కట్టారు అనంతరం స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం చాటుకున్నారు రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు



