పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్ది పోచమ్మ శీతల దేవి ఆలయాల్లో మంగళవారం భక్తుల సందడి నెలకొంది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు క్యూ లైన్ లో తాగునీరు ప్రసాద వితరణ వంటి ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో నాగుల మహేష్ పర్యవేక్షించారు



