Monday, 14 September 2026
  • Home  
  • తాత్కాలిక మరమ్మతులతో ఉపశమనం
- రాజన్న సిరిసిల్ల

తాత్కాలిక మరమ్మతులతో ఉపశమనం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి-బొప్పాపూర్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ గ్రామ పాలకవర్గ సభ్యులు ఆదివారం డస్ట్ పోయించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి-బొప్పాపూర్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ గ్రామ పాలకవర్గ సభ్యులు ఆదివారం డస్ట్ పోయించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.