Thursday, 3 September 2026
  • Home  
  • గ్రామసభల్లో ఓటర్ల జాబితా ఆమోదం: అరకు ఎంపీడీఓ వీసం ప్రసాద్
- అల్లూరి సీతారామరాజు

గ్రామసభల్లో ఓటర్ల జాబితా ఆమోదం: అరకు ఎంపీడీఓ వీసం ప్రసాద్

అరకులోయ మండలంలోని 14 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ఆమోదానికి గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. మొత్తం 164 వార్డుల్లో 42,725 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 39,805 ఎస్టీ, 212 ఎస్సీ, 1,470 బీసీ ఓటర్లుగా గుర్తించామన్నారు. గ్రామసభల్లో జాబితాలను చదివి వినిపించి, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందిస్తామని గన్నెల గ్రామసభలో స్పెషల్ ఆఫీసర్ గా పాల్గొన్న ఎంపీడీఓ అన్నారు.

అరకులోయ మండలంలోని 14 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ఆమోదానికి గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. మొత్తం 164 వార్డుల్లో 42,725 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 39,805 ఎస్టీ, 212 ఎస్సీ, 1,470 బీసీ ఓటర్లుగా గుర్తించామన్నారు. గ్రామసభల్లో జాబితాలను చదివి వినిపించి, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందిస్తామని గన్నెల గ్రామసభలో స్పెషల్ ఆఫీసర్ గా పాల్గొన్న ఎంపీడీఓ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.