Friday, 21 August 2026
  • Home  
  • ఓటర్ జాబితాను ప్రజా డొమైన్ లో ఉంచాలి
- ఆదిలాబాదు

ఓటర్ జాబితాను ప్రజా డొమైన్ లో ఉంచాలి

సర్ ప్రక్రియలో గుర్తించిన ఓటర్ల జాబితాను సాధారణ ఓటరు జాబితా నుంచి వేరు చేసి వెంటనే ప్రజా డొమైన్‌లో ఉంచాలని బోథ్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు షేక్ షాకీర్ డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఓటర్లకు అభ్యంతరాలు, వివరణలు, అవసరమైన పత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని అన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా, ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని షేక్ షాకీర్ విజ్ఞప్తి చేశారు.

సర్ ప్రక్రియలో గుర్తించిన ఓటర్ల జాబితాను సాధారణ ఓటరు జాబితా నుంచి వేరు చేసి వెంటనే ప్రజా డొమైన్‌లో ఉంచాలని బోథ్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు షేక్ షాకీర్ డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఓటర్లకు అభ్యంతరాలు, వివరణలు, అవసరమైన పత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని అన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా, ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని షేక్ షాకీర్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.