Writing
ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం
నిర్మల్: నిర్మల్ అర్బన్ గాజులపేట్ పరిధిలోని పీఎస్ నంబర్లు 191, 192, 193లో ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో బీఎల్వోలు మహమ్మద్ రిజ్వాన్, లింగన్న, సాయన్న పాల్గొని ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రియను నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ షేక్ నదీమ్, టీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ సీఎం మహబూబ్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఓటర్ల వివరాల పరిశీలన, నోటీసుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు.

ఓటర్లకుS SRI నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్ అర్బన్
Writing ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్: నిర్మల్ అర్బన్ గాజులపేట్ పరిధిలోని పీఎస్ నంబర్లు 191, 192, 193లో ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు మహమ్మద్ రిజ్వాన్, లింగన్న, సాయన్న పాల్గొని ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రియను నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ షేక్ నదీమ్, టీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ సీఎం మహబూబ్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓటర్ల వివరాల పరిశీలన, నోటీసుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు.

