పున్నమి ప్రతినిధి ఆగస్టు 20 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య జిల్లా ఉపాధ్యక్షులు దత్తాత్రేయ గౌడ్ రేవంత్ రెడ్డి మిత్ర మండలి అధ్యక్షులు విజయ రెడ్డి పట్టణ అధ్యక్షులు చిన్ని బాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



