అరకు వ్యాలీ, సెప్టెంబర్ 14: MPTC, ZPTC సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్ తెలిపారు.
ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
మండలంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని MPDO సూచించారు.

అరకు: పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పార్టీలతో సమావేశం
అరకు వ్యాలీ, సెప్టెంబర్ 14: MPTC, ZPTC సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని MPDO సూచించారు.

