Tuesday, 18 August 2026
  • Home  
  • అరకు: ఈ నెల 17న మాదల లో పీజీఆర్ఎస్
- అల్లూరి సీతారామరాజు

అరకు: ఈ నెల 17న మాదల లో పీజీఆర్ఎస్

అరకులోయ మండలం, మాదల పంచాయితీ కేంద్రంలో ఈ నెల 17న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్, తాహశీల్ధార్ రాజా శ్రీధర్ ఆదివారం తెలిపారు. ఈ పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మాదల పీడీఓ, స్వర్ణ గ్రామ సిబ్బంది పీజీఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

అరకులోయ మండలం, మాదల పంచాయితీ కేంద్రంలో ఈ నెల 17న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్, తాహశీల్ధార్ రాజా శ్రీధర్ ఆదివారం తెలిపారు. ఈ పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మాదల పీడీఓ, స్వర్ణ గ్రామ సిబ్బంది పీజీఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.