అరకులోయ మండలం, మాదల పంచాయితీ కేంద్రంలో ఈ నెల 17న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్, తాహశీల్ధార్ రాజా శ్రీధర్ ఆదివారం తెలిపారు. ఈ పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మాదల పీడీఓ, స్వర్ణ గ్రామ సిబ్బంది పీజీఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

అరకు: ఈ నెల 17న మాదల లో పీజీఆర్ఎస్
అరకులోయ మండలం, మాదల పంచాయితీ కేంద్రంలో ఈ నెల 17న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్, తాహశీల్ధార్ రాజా శ్రీధర్ ఆదివారం తెలిపారు. ఈ పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మాదల పీడీఓ, స్వర్ణ గ్రామ సిబ్బంది పీజీఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

