Sunday, 9 August 2026
  • Home  
  • రాహుల్ గాంధీ మీద వ్యక్తి గత ఆరోపణలు చెయ్యడం బిజెపి నేతలకి తగదు. ఖమ్మం DCC అధ్యక్షులు నూతి సత్య నారాయణ గౌడ్
- ఖమ్మం

రాహుల్ గాంధీ మీద వ్యక్తి గత ఆరోపణలు చెయ్యడం బిజెపి నేతలకి తగదు. ఖమ్మం DCC అధ్యక్షులు నూతి సత్య నారాయణ గౌడ్

ఖమ్మం జులై (పున్నమి న్యూస్) బీజేపీ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)

బీజేపీ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.