పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గురువారం టిఆర్ఎస్ నాయకులు రైతులు రోడ్డుపై బేటాయించి నిరసన చేపట్టారు యూరియా కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్నికల హామీలు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని నాయకులు పేర్కొన్నారు



