Wednesday, 9 September 2026
  • Home  
  • తూర్పుగోదావరి టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల ఆత్మీయ విందు
- తూర్పు గోదావరి

తూర్పుగోదావరి టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల ఆత్మీయ విందు

విజయవాడ, సెప్టెంబరు 7 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ, అభివృద్ధి అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో మంత్రి నిమ్మల చర్చించారు.

విజయవాడ, సెప్టెంబరు 7 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ, అభివృద్ధి అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో మంత్రి నిమ్మల చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.