తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు కండ్రిగ గ్రామానికి చెందిన వేణుగోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అపాచీ సమీపంలోని హాంగ్ యాంగ్ (ఫైనాన్స్ కంపెనీ)లో పనిచేస్తున్నాడు. సమీపంలో డాక్టర్ అవగాహన లేని చికిత్స చేయకపోవడం వల్ల ఇతని మృతి చెంది ఉంటాడని ఒక చిన్న భావన

- తిరుపతి
ఆపాచి ఉద్యోగి మృతి
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు కండ్రిగ గ్రామానికి చెందిన వేణుగోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అపాచీ సమీపంలోని హాంగ్ యాంగ్ (ఫైనాన్స్ కంపెనీ)లో పనిచేస్తున్నాడు. సమీపంలో డాక్టర్ అవగాహన లేని చికిత్స చేయకపోవడం వల్ల ఇతని మృతి చెంది ఉంటాడని ఒక చిన్న భావన

