ఆర్పీ కాలనీ లో కోలువైన శ్రీ శ్రీ శ్రీ సౌదత్తి రేణుక ఎల్లమ్మ, ముత్యాల పోచమ్మ దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినాన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఆలయ చైర్మన్ భీమయ్య గౌడ్, ధర్మకర్త కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉజ్జుడమ్మ కర్రీ పాయింట్ అధినేత శ్రీనివాస్ గౌడ్, చిన్న అమ్ములు, లక్ష్మి, రాంబాబు కుటుంబ సభ్యులు నిర్వహించారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.


