గోనెగండ్ల పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి చిన్న దశమి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పాల్గొని స్వాముల వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వాముల వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గోనెగండ్ల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్రమైన చిన్న దశమి వేడుకలు భక్తి, ఆధ్యాత్మికతతో ఘనంగా కొనసాగాయి.
🙏 శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులు సదా అందరిపై ఉండాలి 🙏
#BhaskarlaChandrashekar #TDP #Gonegandla #Yemmiganur #NallareddySwamy #ChinnaDashami



