పెదబయలు మండలం సీకరి పంచాయతీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని కుటుంబాలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు, వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందేలా చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ఉద్దేశ్యమని కిడారి అన్నారు.

అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందాలి: జీసీసీ చైర్మన్ కిడారి
పెదబయలు మండలం సీకరి పంచాయతీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని కుటుంబాలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు, వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందేలా చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ఉద్దేశ్యమని కిడారి అన్నారు.

