పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ నాయకులు ఎస్ కే సాహెబ్ మర్రి శ్రీనివాసరెడ్డి లింగం గౌడ్ సాదిక్ రవి ఇమామ్ షకీల్ ఇలియాస్ కలసి ఎస్ఐ రమేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు



