నంద్యాల పద్మావతి నగర్ పార్కులో గురువారం సేవా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సహకారంతో రూ.20 వేల విలువైన ఐదు సిమెంట్ బెంచీలను పార్కుకు వితరణ చేశారు. పార్కుకు వచ్చే ప్రజలు, వృద్ధులు సేదతీరేందుకు బెంచీలు ఉపయోగపడనున్నాయి.ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధా ప్రసాద్ రెడ్డి, పీడీజీలు కల్లూరి రామలింగారెడ్డి, శ్రీరామ్మూర్తి, అసిస్టెంట్ గవర్నర్ దండే దస్తగిరి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నయన ఐ కేర్, క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ ప్రతినిధులు సహకరించారు.

పార్కుకు సిమెంట్ బెంచీల వితరణ
నంద్యాల పద్మావతి నగర్ పార్కులో గురువారం సేవా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సహకారంతో రూ.20 వేల విలువైన ఐదు సిమెంట్ బెంచీలను పార్కుకు వితరణ చేశారు. పార్కుకు వచ్చే ప్రజలు, వృద్ధులు సేదతీరేందుకు బెంచీలు ఉపయోగపడనున్నాయి.ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధా ప్రసాద్ రెడ్డి, పీడీజీలు కల్లూరి రామలింగారెడ్డి, శ్రీరామ్మూర్తి, అసిస్టెంట్ గవర్నర్ దండే దస్తగిరి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నయన ఐ కేర్, క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ ప్రతినిధులు సహకరించారు.

