పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆడెపు దివ్య జ్యోతిని మండల సర్పంచుల పోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాజీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి డైరెక్టర్ మండే శ్రీనివాస్ గంట బుచ్చగౌడ్ పాల్గొన్నారు



