నంద్యాల: మహానంది క్షేత్రంలోని పెద్ద రాతి నంది విగ్రహం చుట్టూ సుమారు రూ. 40 లక్షలకు పైగా సొంత నిధులతో మండపం నిర్మించేందుకు గుంటూరుకు చెందిన దాతలు రవీంద్ర, లక్ష్మి అపర్ణ దంపతులు ముందుకొచ్చారు. ఈ మేరకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డికి వారు హామీ ఇచ్చారు. ప్రదోషకాల నందీశ్వర అభిషేకం నిర్వహణతో పాటు భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ మండపాన్ని నిర్మించనున్నారు.

మహానందిలో రూ. 40 లక్షలతో నంది మండపం
నంద్యాల: మహానంది క్షేత్రంలోని పెద్ద రాతి నంది విగ్రహం చుట్టూ సుమారు రూ. 40 లక్షలకు పైగా సొంత నిధులతో మండపం నిర్మించేందుకు గుంటూరుకు చెందిన దాతలు రవీంద్ర, లక్ష్మి అపర్ణ దంపతులు ముందుకొచ్చారు. ఈ మేరకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డికి వారు హామీ ఇచ్చారు. ప్రదోషకాల నందీశ్వర అభిషేకం నిర్వహణతో పాటు భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ మండపాన్ని నిర్మించనున్నారు.

