*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లోని ఆదాంపురం సంఘమునకు చెందిన పెండెం నరసయ్య కుమారుడు పెండెం అభి కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలిసిస్ చేస్తున్న అభి కి ఆర్థికపరమైన ఇబ్బందులను లితీష్ గారి దృష్టికి వారి కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన వెంటనే స్పందించి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి చొరవతో మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు రూ. 10,000/-వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయించినారు….*
*ఈ కార్యక్రమంలోMPTC జల్లి కృష్ణ,మైలవరం తెలుగుదేశం పార్టీ టౌన్ సెక్రటరీ వేముల అంక రాజు, కోడి రెక్కల వెంకయ్య,కోడెల రాజేంద్రబాబు, కోడి రెక్కల రాజా సభావత్ సాంబశివరావు, తమ్ముండ్రు ఎలేజర్, భోగ్యం రమేష్, మరియు సంఘ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు…*




