పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు గురువారం సిరిసిల్లలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు లబ్ధిదారులు ప్రభుత్వ సహాయంతో నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2000 మంజూరు చేయనున్నట్లు తెలిపారు



