పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పై నిరసనగా బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో వేములవాడ సిరిసిల్ల పట్టణాల్లో బుధవారం ర్యాలీలు చేపట్టారు ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ ప్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేశారు హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు



