విస్సన్నపేట మండలం కొండపర్వలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గుంతల ఏర్పడి వర్షాకాలం కావడంతో నీరు నిలిచాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. కనీసం కాలు వేసి తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ఈ విషయమై ఎన్నో మార్లు అధికారులకు అర్జీలతో విన్నవించిన లాభం లేకపోయిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, రోడ్లు వేయాలన్నారు.

కొండపర్వలో అధ్వానంగా ప్రధాన రోడ్లు
విస్సన్నపేట మండలం కొండపర్వలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గుంతల ఏర్పడి వర్షాకాలం కావడంతో నీరు నిలిచాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. కనీసం కాలు వేసి తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ఈ విషయమై ఎన్నో మార్లు అధికారులకు అర్జీలతో విన్నవించిన లాభం లేకపోయిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, రోడ్లు వేయాలన్నారు.

