Tuesday, 18 August 2026
  • Home  
  • తిమ్మాజిపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి
- నాగర్‌కర్నూల్

తిమ్మాజిపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి

అర్జీదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని తిమ్మాజిపేట ఎంపీడీవో శ్రీహరి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని తిమ్మాజిపేట ఎంపీడీవో శ్రీహరి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.