మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని, మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. వైసీపీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాడేరు లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మెగా డీఎస్సీపై వైసీపీ చర్చకు సిద్ధమా? : జీసీసీ చైర్మన్ కిడారి
మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని, మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. వైసీపీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాడేరు లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

