(కోత్తగూడెంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ )
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 11:(పున్నమి ప్రతినిధి )::
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోబీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
పాఠశాల, కళాశాల విద్యార్థులతో తిరంగా ర్యాలీ ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.విద్యార్థులు జాతీయ జెండా లు చెతపట్టుకుని దేశభక్తి నినాదలతో నగరం దద్దరిలింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, మండల నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

కొత్తగూడెం లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలి
(కోత్తగూడెంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ ) కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 11:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం జిల్లా కేంద్రంలోబీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో తిరంగా ర్యాలీ ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.విద్యార్థులు జాతీయ జెండా లు చెతపట్టుకుని దేశభక్తి నినాదలతో నగరం దద్దరిలింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, మండల నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

