( *పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) జూలై 31 తిరుపతి జిల్లా తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్78 మంది ద్విచక్ర,వాహనదారులపై చర్యలు రూ.78,000 జరిమానా విధింపు.
రోడ్డు భద్రతే లక్ష్యం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచనహెల్మెట్ ధరించని 78 మంది ద్విచక్ర,వాహనదారులపైచర్యలుఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.78,000 జరిమానారోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగింపు.
తిరుపతి జూలై 30: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీఎల్.,సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని అలిపిరి సమీపంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 78 మందివాహనదారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.78,000 జరిమానా,విధించారు.అనంతరం వాహనదారులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణలో దాని ప్రాధాన్యత, మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల



