భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సముద్ర భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. రక్షణ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పెట్టుబడుల రంగాల్లో 129 ఒప్పందాలు కుదిరాయి. జపాన్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని అధికారులు తెలిపారు.

భారత్–జపాన్ సంబంధాలకు మరింత బలం.. ఇండో-పసిఫిక్ భద్రతపై కీలక ఒప్పందాలు
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సముద్ర భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. రక్షణ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పెట్టుబడుల రంగాల్లో 129 ఒప్పందాలు కుదిరాయి. జపాన్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని అధికారులు తెలిపారు.

