అన్ని ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను భారీగా పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లే స్కూల్ నుంచి హైస్కూల్ వరకు ఫీజులు గణనీయంగా పెరిగి, సాధారణ కుటుంబాలకు భారంగా మారాయి. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, బస్ ఛార్జీలు, పుస్తకాలు, యూనిఫార్మ్ ఖర్చులు కలిపి వేలల్లో వసూలు చేస్తున్నారు. కొందరు పాఠశాలలు నిబంధనలు పట్టించుకోకుండా అదనపు రుసుములు కూడా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్య హక్కుగా ఉండాలి గానీ వ్యాపారంగా మారకూడదని వారు అంటున్నారు.

అన్ని ధరలు పెరిగిన పార్ట్ టైమ్ టీచర్స్ జీతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
అన్ని ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను భారీగా పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లే స్కూల్ నుంచి హైస్కూల్ వరకు ఫీజులు గణనీయంగా పెరిగి, సాధారణ కుటుంబాలకు భారంగా మారాయి. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, బస్ ఛార్జీలు, పుస్తకాలు, యూనిఫార్మ్ ఖర్చులు కలిపి వేలల్లో వసూలు చేస్తున్నారు. కొందరు పాఠశాలలు నిబంధనలు పట్టించుకోకుండా అదనపు రుసుములు కూడా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్య హక్కుగా ఉండాలి గానీ వ్యాపారంగా మారకూడదని వారు అంటున్నారు.

