కావలి పట్టణం బాబూజీనగర్ లో రూ.42.49 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బృహత్తర తాగునీటి పథకానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. UIDF, అమృత్ 2.0, మరియు 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కాలనీలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు : కావలిలో రూ.42.49 కోట్లతో భారీ తాగునీటి పథకం ప్రారంభం!
కావలి పట్టణం బాబూజీనగర్ లో రూ.42.49 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బృహత్తర తాగునీటి పథకానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. UIDF, అమృత్ 2.0, మరియు 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కాలనీలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

