Wednesday, 1 April 2026
  • Home  
  • రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి ఘనస్వాగతం పలికిన జనలైనికులు
- తిరుపతి

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి ఘనస్వాగతం పలికిన జనలైనికులు

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసైనికులైన పేట సోదరులు వారి మిత్రబృందం శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, మనీ, నవీన్, కల్లిపూడి వెంకటేష్, సాయి, వెంకటేష్, రాజా, పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసైనికులైన పేట సోదరులు వారి మిత్రబృందం శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, మనీ, నవీన్, కల్లిపూడి వెంకటేష్, సాయి, వెంకటేష్, రాజా, పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.