Tuesday, 18 August 2026
  • Home  
  • సాంబశివ రెడ్డి కి నివాళులు అర్పించిన హేట్రో అధినేత MP పార్థసారథి రెడ్డి.
- ఖమ్మం

సాంబశివ రెడ్డి కి నివాళులు అర్పించిన హేట్రో అధినేత MP పార్థసారథి రెడ్డి.

ఖమ్మం నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్రంగా బాధాకరమని హెట్రో అధినేత, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాంబశివ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని పార్థసారథి రెడ్డి గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాంబశివ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బ్రష్న ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఖమ్మం కార్పొరేషన్బ మాజీ డిప్యుటీ మేయర్త్తు బత్తుల మురళి పాల్గొన్నారు.

ఖమ్మం నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్రంగా బాధాకరమని హెట్రో అధినేత, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాంబశివ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని పార్థసారథి రెడ్డి గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాంబశివ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బ్రష్న ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఖమ్మం కార్పొరేషన్బ మాజీ డిప్యుటీ మేయర్త్తు బత్తుల మురళి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.