Monday, 23 March 2026
  • Home  
  • భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులచే ర్యాలీ
- తిరుపతి

భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులచే ర్యాలీ

శ్రీకాళహస్తి మండలం తొండమనాడు నందు గల జెడ్పి హైస్కూల్ లో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్-నో స్మోకింగ్ అనే నినాదంతో గ్రామము నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం డ్రగ్స్ వాడకం,పొగ త్రాగడం వలన మనకు కలిగే అనర్థాలు,ఆరోగ్య సమస్యలను నాటిక రపంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రదానాచార్యులు కృష్ణయ్య,స్కౌట్ మాస్టర్ జయసింహ,ఉపాధ్యాయులు కుప్పయ్య,గుణశేఖర్ రెడ్డి,గైడ్ కెప్టెన్ పద్మావతి పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి మండలం తొండమనాడు నందు గల జెడ్పి హైస్కూల్ లో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్-నో స్మోకింగ్ అనే నినాదంతో గ్రామము నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం డ్రగ్స్ వాడకం,పొగ త్రాగడం వలన మనకు కలిగే అనర్థాలు,ఆరోగ్య సమస్యలను నాటిక రపంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రదానాచార్యులు కృష్ణయ్య,స్కౌట్ మాస్టర్ జయసింహ,ఉపాధ్యాయులు కుప్పయ్య,గుణశేఖర్ రెడ్డి,గైడ్ కెప్టెన్ పద్మావతి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.